1.
తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలే : సీఎం చంద్రబాబు - Sat, 21 Mar 2026 19:12:00 +0530
తిరుమల పవిత్రతకు భంగం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. శనివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో బోర్డు సభ్యులు, అధికారులతో ...
ఇంకా
2.
విద్యుత్ తీగలు తగిలిన బాణసంచా లోడుతో వెళుతున్న రాలీ దగ్ధం - 6:37:00 +0530
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో ఓ ఘటన జరిగింది. బాణాసంచా లోడుతో వెళుతున్న లారీకి విద్యుత్ తీగలు తగలడంతో దగ్ధమైపోయింది. ఈ ఘటన జిల్లాలోని కొత్తూరు మండలం పెంజర్ల గ్రామ శివారులో చోటుచేసుకుంది. లారీకి విద్యుత్ తీగలు తగలడంతోనే ఒక్కసారిగా భారీ ...
ఇంకా
5.
ఏప్రిల్ 2వ వారంలో ఏపీ, తెలంగాణ ఇంటర్ ఫలితాలు - Fri, 20 Mar 2026 22:53:00 +0530
తెలంగాణలో ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు ఇప్పటికే ముగిశాయి. ఈ పరీక్షలు మార్చి 25వ తేదీలోగా పూర్తి కానున్నాయి. ఇక పరీక్షా ఫలితాలు ఏప్రిల్ 6వ తేదీలోగా ప్రకటించే అవకాశం ఉంది.
ఏప్రిల్ 24న వేసవి సెలవులు ప్రారంభం కాగా, జూనియర్ ...
ఇంకా
7.
ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తాం.. నారా లోకేష్ - Thu, 19 Mar 2026 11:22:00 +0530
ఉగాది సందర్భంగా ఏపీ సర్కారు జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఉపాధి కార్యక్రమాలను హైలైట్ చేస్తూ, డీఎస్సీ నియామకాల ద్వారా ప్రభుత్వం 16,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
నియామకాలలో పారదర్శకత, నిశ్చితాభిప్రాయాన్ని ...
ఇంకా
10.
ఏపీలో అకాలవర్షాలు, అమరావతిలో పిడుగుపడి వ్యక్తి మృతి - 8:00:00 +0530
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అకాలవర్షాలు పడుతున్నాయి. ఏపీలోని ఎన్టీఆర్, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో వున్నట్లుండి వర్షాలు పడుతున్నాయి. అమరావతిలో ఉరుములు, మెరుపులతో వడగండ్ల వాన కురిసింది. పిడుగుపడి ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. విజయవాడ నగరంలో బుధవారం ...
ఇంకా
11.
కడప ఎంపీ టిక్కెటి విషయంలోనే గొడవ - చిన్నాన్న హత్య : వైఎస్ షర్మిల - 7:38:00 +0530
కడప ఎంపీ టిక్కెట్ విషయంలోనే తమ కుటుంబంలో గొడవ జరిగి, చిన్నాన్న హత్యకు గురయ్యారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. ఆమె బుధవారం విశాఖ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ, కడప ఎంపీ పదవికి అవినాష్ సరికాదని వివేకా స్వయంగా నాతో చెప్పారు. వివేకా ...
ఇంకా
13.
ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్న నవ వధువు - 5:03:00 +0530
ఏపీలోని అనంతపురం జిల్లాలో ఓ నవ వధువు బలవన్మరణానికి పాల్పడింది. జిల్లాలోని తాడిపత్రిలోని గన్నవారిపల్లె కాలనీలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈ కాలనీకి చెందిన లక్ష్మీప్రసన్న(30) అనే యువతికి గత నెలలో కర్నాటకకు చెందిన విజయ్ కుమార్తో వివాహం జరింది. ఈమె ...
ఇంకా