1.
ఆహా ఏమి విచిత్రం... రాజకీయ నేత కటౌట్కు 15 మంది ఖాకీల భద్రత! - Mon, 27 Mar 2023 11:20:00 +0530
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా నేతలు తమ అధికార దర్పాన్ని బాగానే ప్రదర్శిస్తున్నారు. తమ ఏలుబడిలో తాము చెప్పిందే వేదమన్నట్టుగా నడుచుకుంటున్నారు. సామాన్య ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు.. దాన్ని పక్కన బెట్టి రాజకీయ నేతల కటౌట్ల భద్రతలో ...
ఇంకా
2.
ఆస్పత్రి భవనాన్ని కూడా వదల్లేదు.. వైకాపా రంగులు వేసేశారు.. - 7:59:00 +0530
ఏపీలోని అధికార పార్టీ నేతలకు రంగుల పిచ్చిపట్టింది. అందుకే ప్రభుత్వ భవనాలను ఇష్టానుసారంగా తమ పార్టీ జెండాలోని మూడు రంగులు వేస్తున్నారు. ఈ రంగులు వేయొద్దని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం మొత్తుకున్నప్పటికీ వైకాపా నాయకులు మాత్రం పెడచెవిన ...
ఇంకా
6.
నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం - 3 వాహక నౌక - 9:50:00 +0530
ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఎల్వీఎం-3 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. శనివారం ఉదయం 8.30 గంటలకు ప్రారంభమైన కౌంట్డౌన్ ప్రక్రియ 24.30 గంటల పాటుకొనసాగింది. ఉదయం 9 గంటలకు వన్వెబ్కు చెందిన 36 ...
ఇంకా
9.
తిరుమలలో గంజాయి కలకలం- 125 గ్రాముల గంజాయి పట్టివేత - Sat, 25 Mar 2023 15:26:00 +0530
తిరుమలలో గంజాయి అక్రమ రవాణా కలకలం రేపుతోంది. లక్ష్మీ శ్రీనివాసం కార్పొరేషన్ సంస్థ తరపున వైకుంఠం క్యూకాంప్లెక్స్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి వద్ద 125 గ్రాముల గంజాయి పట్టుబడింది. కాంట్రాక్ట్ ఉద్యోగి గంగాధరాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకుని ...
ఇంకా
10.
పోలీసులకు గుడ్ న్యూస్.. అలవెన్సుల బకాయిలు మంజూరు - 4:31:00 +0530
పాలన గాడిలో పెట్టేందుకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లింపులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. పోలీసులకు జీతాల విషయంలో పెద్దగా ఇబ్బంది లేకున్నా.. అలవెన్సుల బకాయిలు పేరుకుపోయాయి.
ఈ నేపథ్యంలో సర్కారు కీలక నిర్ణయం ...
ఇంకా
11.
ఏపీ మహిళలకు గుడ్ న్యూస్... రూ.6,419.89 కోట్ల విడుదల - 0:20:00 +0530
ఏపీ మహిళలకు గుడ్ న్యూస్. వైఎస్సార్ ఆసరా మూడో విడత నగదును సీఎం జగన్ జమచేయనున్నారు. ‘వైఎస్సార్ ఆసరా’ పథకం ద్వారా మూడో విడత సాయాన్ని శనివారం విడుదల చేయనుంది.
వైఎస్సార్ ఆసరా పథకం కింద 78.94 లక్షల మంది పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో రూ.6,419.89 కోట్ల ...
ఇంకా
12.
టీటీడీ సరికొత్త రికార్డు.. కోవిడ్ తర్వాత పెరిగిన వసూళ్లు - Fri, 24 Mar 2023 18:12:00 +0530
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. టీటీడీ బోర్డు చరిత్రలో అత్యధిక బడ్జెట్ అంచనాలను ఆమోదించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ. 4,411.68 కోట్లతో రింగింగ్ చేసింది.
1933లో ఈ బడ్జెట్ ప్రారంభమైనప్పటి నుంచి ...
ఇంకా