Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.
తెలంగాణ రాష్ట్రం లోని, జగిత్యాల లోని, ఇటిక్యాల గ్రామ పంచాయతీ అధికారులు, ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో అంటే గ్రుహ స్వచ్చంద నిర్భంధము లో, ఒకే రోజు మూడు సార్లు బయట తిరిగి నందుకు గాను, ఆ గ్రామ వ్యక్తి కి, ఫైన్ 500 వేయడం జరిగింది అంట.
మరి ఇది నిజమైన వార్తో కాదో చూడాలి. మూడు సార్లు ఎలా లెక్క బెట్టారో తెలీదు. గ్రామంలో వంద గడపలు ఉన్నా కూడా, అందరి గురించి లెక్కలు వేయడం కష్టం కదా మరి?
ఒకవేళ ఇది నిజమైతే, ఆ పంచాయతీ వారిని శభాష్ అనాలేమో, పరిస్థితిని అదుపులో పెడటానికి ఇది మంచి మార్గమేమో కదా. ఉత్త మాటలతో మామూలు జనం, వినరు కదా. అప్పుడు నిజమైన పని, ఉన్న వారు మాత్రమే, బయటకు వస్తారు.
మరి మన పంచాయతీ మరియు మున్సిపల్ అధికారులు కూడా, అవకాశం ఉంటే ఇలాంటి తీర్మానం చేసి, రుజువు ల తో కారణం లేకుండా బయటకు వచ్చినా లేదా మాస్క్ గ్లౌజు నిండు దుస్తులు లేకుండా బయటకు వచ్చినా, ఇదే పని చేస్తే, మన గ్రామం లేదా మున్సిపాల్టీకి కూడా, కరోనా పుణ్య మా అని, ఆదాయమే ఆదాయం అలాగే ఆరోగ్యమే కదా. మీ గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్, వాళ్ళ చెవిలో ఊదండి, ఈ చిట్టి చిట్కాలు.
ఇంకో వార్తలో, మన కన్నా మన్యంలో ని గిరిజనులు మిన్న కదా అనేట్టుగా చేసారు. తేలికగా, ఆకులు పచ్చ దనం తో కూడిన మాస్కును ధరించారు. ఉచిత రక్షణ మరియు ఆరోగ్యం కదూ.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2127 General Articles and views 1,912,680; 104 తత్వాలు (Tatvaalu) and views 228,774
Dt : 30-Mar-2020, Upd Dt : 30-Mar-2020, Category : News
Views : 1028
( + More Social Media views ), Id : 459
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
Corona ,
Covid 19 ,
stay at home ,
fine to citizen ,
iTikyala panchayat ,
jagityal mandalam ,
telangana
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments