1.
'వారాహి విజయభేరి' మార్చి 30 నుంచి ప్రారంభం - Thu, 28 Mar 2024 21:39:00 +0530
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి రంగం సిద్ధమైంది. మార్చి 30 నుంచి ఆయన 'వారాహి విజయభేరి' పేరుతో ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన ఈ ప్రచార యాత్రను ప్రారంభించనున్నారు.
మొదటి బహిరంగ సభ ...
ఇంకా
2.
ఇంట్లో ఇద్దరు మహిళలు ఉంటే "ఆడబిడ్డ" నిధి ఇస్తాం.. చంద్రబాబు - 1:09:00 +0530
ప్రజా పోరాట యాత్రలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం అనంతపురం జిల్లాలో పర్యటించారు. బుక్కరాయసముద్రంలో ఆయన మాట్లాడుతూ.. సంపద సృష్టించడం తెలుగుదేశం పార్టీకి తెలుసునని ప్రకటించారు.
అభివృద్ధి సంపదకు దారితీస్తుందని, అయితే అది లేకపోవడం ...
ఇంకా
5.
బాబాయ్ని ఎవరు చంపారో అందరికీ బాగా తెలుసు.. జగన్ - 3:05:00 +0530
వైఎస్ వివేకానంద రెడ్డి 2019లో దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కోర్టులో కేసు వేసి చాలా నెలలు గడిచినా వైఎస్ జగన్ ఏనాడూ వ్యాఖ్యానించలేదు లేదా ఆ ఆరోపణలపై స్పందించలేదు.
వైఎస్ వివేకా హత్యపై వైఎస్ జగన్ తొలిసారిగా సంచలన ...
ఇంకా
6.
వైకాపా, జగన్ గుర్తులతో ఉచిత వస్తువులు.. టీడీపీ సీరియస్ - Wed, 27 Mar 2024 21:04:00 +0530
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లకు పంచిపెట్టేందుకు ఉద్దేశించిన పెద్దఎత్తున ఎన్నికల్లో ఉచితాలపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) భారత ఎన్నికల సంఘాన్ని కోరింది.
శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ గోదాములో చేతి గడియారాలు, ...
ఇంకా
8.
పవన్ కళ్యాణ్ను కలిసిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి!! - 6:23:00 +0530
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి బుధవారం కలుసుకున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన కుమారుడు మాగుంట రాఘవతో కలిసి వచ్చి మర్యాదపూర్వకంగా పవన్ను కలుసుకున్నారు. ...
ఇంకా
11.
జనసేన పార్టీకి రూ.10 కోట్ల విరాళాన్ని అందించిన పవన్ కళ్యాణ్-Video - Tue, 26 Mar 2024 19:27:00 +0530
సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీ జనసేనకు ఏకంగా రూ.10 కోట్ల విరాళాన్ని అందించారు. ఎన్నికల సమయం కావడంతో ఆ పార్టీ ఖర్చుల కోసం ఈ మొత్తాన్ని ఆయన చెక్కు రూపంలో అందజేశారు. ఈ చెక్కును పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో ...
ఇంకా
12.
హిందూపురం లోక్సభ బరిలో పరిపూర్ణానంద స్వామి!! - 6:35:00 +0530
రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ఆధ్యాత్మిక గురువు, శ్రీపీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హిందూపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తానని తెలిపారు. అలాగే, హిందూపురం అసెంబ్లీ స్థానానికి కూడా ...
ఇంకా
13.
కుప్పంలో చంద్రబాబు పర్యటన.. లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తాం.. - 6:33:00 +0530
చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. రెండో రోజు కుప్పంలో పర్యటించిన ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి ...
ఇంకా